తెలగపిండి ఆకు లేదా కొండపిండి ఆకు అంటారు. కిడ్నీలలో రాళ్ళు ఉన్నవారు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో ( పప్పు లోకి బాగుంటుంది ) ఆహారంగా 90 రోజులు ( 3నెలలు ) కనుక తీసుకుని ఆతరువాత కిడ్నీల పరీక్ష చేయించి చూడండి. ఆపరేషన్ అవసరం లేకుండానే రాళ్ళు కరిగి పోతాయి. కొండను సైతం పిండి చేయగల శక్తి ఈ ఆకులలో ఉంది. ....!!
ఈ మొక్క నూ తెల్లగా వున్న ఆ పూల గుత్తులను బట్టి ఆనవాలు పట్టవచ్చు....!!
సమూలంగా ఎండపెట్టి పొడి చేసుకొని ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్పూనుడు పొడిని మజ్జిగలో కలిపి త్రాగాలి.
Saturday, October 10, 2015
Friday, October 9, 2015
పుదీనా.. ఆరోగ్య ఖజానా..!
పుదినా ఓ దివ్య ఔషధం.. తరుచూ తింటే పలు రకాల జబ్బులను దూరం చేస్తుంది. నోటి దుర్వాసనను మటుమాయం చేసి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుతుంది.
మామూలు వంటలను సైతం తన సువాసనతో ఘుమఘుమ లాడించే పుదీనాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వంటల్లో వాడేందుకే కాకుండా, వివిధ రకాల జబ్బులను నివారించే దివ్య ఔషధంలా పుదీనా పనిచేస్తుంది. కూరల్లో వేసుకునే వివిధ రకాల ఆకు కూరల్లో పుదీనాకు ప్రత్యేక ఔషధ గుణాలున్నాయని ప్రాచీన కాలానికి చెందిన గ్రీకు, రోమన్లు తొలుత గుర్తించినట్లు చెబుతారు. రోమన్లు సువాసన కోసం పుదీనాను వంటల్లో ఉపయోగించడమే కాకుండా దాని రసాన్ని డైనింగ్ టేబుల్పై చల్లుకొని ఆహ్లాదం పొందేవారు. దీని ఆకులు తింటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారి నమ్మకం. ఎథెన్స్ నగరానికి చెందిన ప్రజలు తమ శరీరం నుంచి వస్తున్న చెమట వాసనను తొలగించేందుకు పుదీనా రసాన్ని స్ప్రేగా ఉపయోగించేవారట!
• పుదీనా ప్రత్యేకతలు..
పుదీనా ఆకులు శరీరంలోని వివిధ రోగకారక క్రిములను నాశనం చేసే ఔషధంలా పనిచేస్తాయిని పలు పరిశోధనలు నిగ్గు తేల్చాయి. దీని నుంచి తీసే మెంథాల్ను తల, గొంతు నొప్పి నివారణకు వాడుతున్నారు.
• దుర్వాసనకు చెక్.. !
పుదీనా ఆకులు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటి నుంచి వచ్చే దుర్వాసనను నివారించవచ్చు. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టి పడడమే కాక, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ దూరమవుతాయి.
5,480 మైక్రో గ్రాముల విటమిన్లు
పుదీనా ఆకుల్లో సుమారు 5,480మైక్రో గ్రాముల విటమిన్లు జిటా కెరోటిన్ రూపంలో వెలువడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆకుల్లో ఉండే ఖనిజ లవణాలు ముఖ్యంగా కాల్షియం 200, గ్రంధకం 0.84, భాస్వరం 0.62, మెగ్నీషియం 60, ఇనుము 15.6, మిల్లీ గ్రాముల్లో లభిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో విటమిన్ సీ 33మిల్లీ గ్రాములు ఉంటాయి. ఈ ఆకుల్లో ఉన్న పీచుపదార్థాలు పెద్ద మొత్తంలో ఉన్న మాంసకృత్తులను సైతం సులభంగా జీర్ణం చేసేందుకు దోహదపడతాయి.
• ఇంకెన్నో లాభాలు...
పుదీనా టీలో కొంచెం తేనె కలిపి తాగితే అరగని పదార్థాలు సులువుగా జీర్ణమవుతాయి.
కడుపు నొప్పితో బాధపడుతున్న వారు మరిగించిన పాలలో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
వేడివేడి పుదీనా టీ తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
పుదీనా ఆకుల రసాన్ని రోజూ రెండు స్పూన్లు తేనెలో కలిపి పిల్లలకు తాగిస్తే కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోతాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు పుదీనా ఆకులను ఆహారంలో అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది.
మామూలు వంటలను సైతం తన సువాసనతో ఘుమఘుమ లాడించే పుదీనాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వంటల్లో వాడేందుకే కాకుండా, వివిధ రకాల జబ్బులను నివారించే దివ్య ఔషధంలా పుదీనా పనిచేస్తుంది. కూరల్లో వేసుకునే వివిధ రకాల ఆకు కూరల్లో పుదీనాకు ప్రత్యేక ఔషధ గుణాలున్నాయని ప్రాచీన కాలానికి చెందిన గ్రీకు, రోమన్లు తొలుత గుర్తించినట్లు చెబుతారు. రోమన్లు సువాసన కోసం పుదీనాను వంటల్లో ఉపయోగించడమే కాకుండా దాని రసాన్ని డైనింగ్ టేబుల్పై చల్లుకొని ఆహ్లాదం పొందేవారు. దీని ఆకులు తింటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారి నమ్మకం. ఎథెన్స్ నగరానికి చెందిన ప్రజలు తమ శరీరం నుంచి వస్తున్న చెమట వాసనను తొలగించేందుకు పుదీనా రసాన్ని స్ప్రేగా ఉపయోగించేవారట!
• పుదీనా ప్రత్యేకతలు..
పుదీనా ఆకులు శరీరంలోని వివిధ రోగకారక క్రిములను నాశనం చేసే ఔషధంలా పనిచేస్తాయిని పలు పరిశోధనలు నిగ్గు తేల్చాయి. దీని నుంచి తీసే మెంథాల్ను తల, గొంతు నొప్పి నివారణకు వాడుతున్నారు.
• దుర్వాసనకు చెక్.. !
పుదీనా ఆకులు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటి నుంచి వచ్చే దుర్వాసనను నివారించవచ్చు. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టి పడడమే కాక, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ దూరమవుతాయి.
5,480 మైక్రో గ్రాముల విటమిన్లు
పుదీనా ఆకుల్లో సుమారు 5,480మైక్రో గ్రాముల విటమిన్లు జిటా కెరోటిన్ రూపంలో వెలువడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆకుల్లో ఉండే ఖనిజ లవణాలు ముఖ్యంగా కాల్షియం 200, గ్రంధకం 0.84, భాస్వరం 0.62, మెగ్నీషియం 60, ఇనుము 15.6, మిల్లీ గ్రాముల్లో లభిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో విటమిన్ సీ 33మిల్లీ గ్రాములు ఉంటాయి. ఈ ఆకుల్లో ఉన్న పీచుపదార్థాలు పెద్ద మొత్తంలో ఉన్న మాంసకృత్తులను సైతం సులభంగా జీర్ణం చేసేందుకు దోహదపడతాయి.
• ఇంకెన్నో లాభాలు...
పుదీనా టీలో కొంచెం తేనె కలిపి తాగితే అరగని పదార్థాలు సులువుగా జీర్ణమవుతాయి.
కడుపు నొప్పితో బాధపడుతున్న వారు మరిగించిన పాలలో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
వేడివేడి పుదీనా టీ తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
పుదీనా ఆకుల రసాన్ని రోజూ రెండు స్పూన్లు తేనెలో కలిపి పిల్లలకు తాగిస్తే కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోతాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు పుదీనా ఆకులను ఆహారంలో అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది.
ఖర్జూరం పండ్లలో ఆరోగ్యంగా ఇలా!
శరీరానికి తక్షణ శక్తినిచ్చే 'ఖర్జూరం'!
పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.
ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం.
ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు.
ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ 'ఎ' కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి మినరల్స్ ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి.
ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. బాగా సన్నగా ఉండి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి కూడా మంచి ఫలితాన్నిస్తాయి.
ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అందుకే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో ముస్లింలు ఈ పండుని ఆహారంగా తీసుకుంటారు. అలాగే ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా!
మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఖర్జూరంలో బి-కాంప్లెక్స్తో పాటు విటమిన్ 'కె' కూడా ఉంటుంది. ఇందులోని నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. మొదలైన విటమిన్లు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.
ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని చాలామంది వాటిని తినడానికి భయపడుతుంటారు. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మరీ గణనీయంగా పెరగవని ఓ పరిశోధనలో వెల్లడైంది. కానీ డయాబెటిస్తో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు తమవంతు పాత్ర పోషిస్తాయి.
మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంతమందికి మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం వల్ల తగ్గే అవకాశం ఉంది.
పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.
ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం.
ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు.
ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ 'ఎ' కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి మినరల్స్ ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి.
ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. బాగా సన్నగా ఉండి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి కూడా మంచి ఫలితాన్నిస్తాయి.
ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అందుకే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో ముస్లింలు ఈ పండుని ఆహారంగా తీసుకుంటారు. అలాగే ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా!
మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఖర్జూరంలో బి-కాంప్లెక్స్తో పాటు విటమిన్ 'కె' కూడా ఉంటుంది. ఇందులోని నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. మొదలైన విటమిన్లు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.
ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని చాలామంది వాటిని తినడానికి భయపడుతుంటారు. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మరీ గణనీయంగా పెరగవని ఓ పరిశోధనలో వెల్లడైంది. కానీ డయాబెటిస్తో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు తమవంతు పాత్ర పోషిస్తాయి.
మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంతమందికి మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం వల్ల తగ్గే అవకాశం ఉంది.
మధుమేహ వ్యాధికి(sugar) వేపను మించిన చక్కటి మందు:
మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని లేదా ఒక్క పుష్పానికి గల రేకుల్ని మాత్రమే తినమని చెప్పండి క్రమేనే మోతాదు పెంచుకుంటే సరిపోతుంది అంటా...!!
మనకు షుగర్ లేకపోయిన మన ఆత్మీయులు బందువులు ఎందరికో వుంటుంది కధ అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన సంతోషంలో మనంకూడా బాగస్తులౌదాం _/|\_
*బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ :-
పురుగులు , కీటకాలు కుట్టిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాసి రుద్ది తే ఎర్రదనం , వాపు తగ్గుతాయి .
కందిరిగా కుట్టిన, పాము కాటు వేసిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుని పేస్ట్ లాగా చేసి పెడితే విశాం విరుగుడు అవుతుంది .
అధెవిధం గా ఫంగస్ వల్ల వచ్చే వ్యాదుల ప్రదేశం లో ఈ బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాస్తే తగ్గుతాయి .
*బిళ్ళ గన్నేరు మొక్క వేరు :-
బిళ్ళ గన్నేరు మొక్క వేరు ని తీసుకొని మట్టి లేకుండా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి .. 100 ml నీరు తీసుకొని దాంట్లో ఈ బిళ్ళ గన్నేరు వేరు ముక్కలని వేసి సన్నని సెగ పై న పెట్టి కాషాయం లాగా చెయ్యాలి ( ఒక గ్లాస్ నీటికి అర – సగం నీరు వచ్చేంతరవరకు కాయలి ) తరువాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో మూత్రం లో షుగర్ లెవెల్ తగ్గుతుంది . కిడ్నీ లో వాపు , కిడ్నీ వ్యాధులు ఏమిన ఉన్న పోతాయి . క్యాన్సర్ ని రానివ్వధు మరియు షుగర్ వ్యాధి ని రాని వద్దు .
*బిళ్ళ గన్నేరు పువ్వులు :-
బిళ్ళ గన్నేరు పువ్వులని 5 లేక 10 పువ్వులని తీసుకొని నీటిలో వేసి కషాయం ( ఈ కషాయం లేత పచ్చరంగు లోకి రావాలి ) లాగా కాచి వడ పోసి దాంట్లో మిరియాల పొడి కాస్త వేసి తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు క్యాన్సర్ , మరుయు షుగర్ వ్యాధి రానివ్వదూ .మరియు behaviour disorder వారికి కోడా ఉమాయోయగా పడుతుంది .
మరియు చిముతో ఉన్న మొలలు కోడా తగ్గుతాయి . పెద్ద పేగు క్యాన్సర్ అయిన తగ్గుతుంది .
మొలల దగ్గర ఎరపడిన చీము తో పుల్లూ మరియు పగ్గులు లాంటివి ఉంటే ఈ కాషయ౦ లో మిరియాల పొడి వెయ్యకుండ పువ్వుల తో పాటు ఆకులు కోడా వేసి కాషాయం చేసి ఈ నీటి తో కదుకుంటే తగ్గుతాయి
మనకు షుగర్ లేకపోయిన మన ఆత్మీయులు బందువులు ఎందరికో వుంటుంది కధ అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన సంతోషంలో మనంకూడా బాగస్తులౌదాం _/|\_
*బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ :-
పురుగులు , కీటకాలు కుట్టిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాసి రుద్ది తే ఎర్రదనం , వాపు తగ్గుతాయి .
కందిరిగా కుట్టిన, పాము కాటు వేసిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుని పేస్ట్ లాగా చేసి పెడితే విశాం విరుగుడు అవుతుంది .
అధెవిధం గా ఫంగస్ వల్ల వచ్చే వ్యాదుల ప్రదేశం లో ఈ బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాస్తే తగ్గుతాయి .
*బిళ్ళ గన్నేరు మొక్క వేరు :-
బిళ్ళ గన్నేరు మొక్క వేరు ని తీసుకొని మట్టి లేకుండా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి .. 100 ml నీరు తీసుకొని దాంట్లో ఈ బిళ్ళ గన్నేరు వేరు ముక్కలని వేసి సన్నని సెగ పై న పెట్టి కాషాయం లాగా చెయ్యాలి ( ఒక గ్లాస్ నీటికి అర – సగం నీరు వచ్చేంతరవరకు కాయలి ) తరువాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో మూత్రం లో షుగర్ లెవెల్ తగ్గుతుంది . కిడ్నీ లో వాపు , కిడ్నీ వ్యాధులు ఏమిన ఉన్న పోతాయి . క్యాన్సర్ ని రానివ్వధు మరియు షుగర్ వ్యాధి ని రాని వద్దు .
*బిళ్ళ గన్నేరు పువ్వులు :-
బిళ్ళ గన్నేరు పువ్వులని 5 లేక 10 పువ్వులని తీసుకొని నీటిలో వేసి కషాయం ( ఈ కషాయం లేత పచ్చరంగు లోకి రావాలి ) లాగా కాచి వడ పోసి దాంట్లో మిరియాల పొడి కాస్త వేసి తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు క్యాన్సర్ , మరుయు షుగర్ వ్యాధి రానివ్వదూ .మరియు behaviour disorder వారికి కోడా ఉమాయోయగా పడుతుంది .
మరియు చిముతో ఉన్న మొలలు కోడా తగ్గుతాయి . పెద్ద పేగు క్యాన్సర్ అయిన తగ్గుతుంది .
మొలల దగ్గర ఎరపడిన చీము తో పుల్లూ మరియు పగ్గులు లాంటివి ఉంటే ఈ కాషయ౦ లో మిరియాల పొడి వెయ్యకుండ పువ్వుల తో పాటు ఆకులు కోడా వేసి కాషాయం చేసి ఈ నీటి తో కదుకుంటే తగ్గుతాయి
Thursday, October 8, 2015
దగ్గుకు దండోపాయ మార్గాలివే..!
దగ్గుకు దండోపాయ మార్గాలివే..!
వాతావరణంలో కలిగే మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల పలురకాల ఆరోగ్య సమస్యల బారిన పడడం సర్వసాధారణం. వీటిలో దగ్గు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది దగ్గు తగ్గించుకోవడానికి మాత్రలు వేసుకోవడం, దగ్గుమందు తాగడం, గోరువెచ్చటి ఉప్పు నీటితో పుక్కిలించడం.. ఇలా దాదాపు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయినా దగ్గు ఏమాత్రం తగ్గకుండా వేధిస్తుంటుంది. ఇలాంటి సమయంలోనే దగ్గుపై ఆఖరి అస్త్రంగా ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు పనికొస్తాయి. ఇవి దగ్గుపై ప్రభావాన్ని చూపి, సమస్య నుంచి సత్వర ఉపశమనాన్నిస్తాయి. మరి అవేంటో తెలుసుకుని మనమూ ఓసారి ప్రయత్నిద్దామా..!
• ఆగకుండా వస్తోందా?
కొంతమంది నిమిషం గ్యాప్ లేకుండా నిరంతరాయంగా దగ్గుతూనే ఉంటారు. ఇలాంటివారు కొద్దిగా అల్లాన్ని తీసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని ఒక కప్పు నీటిలో వేసి కాసేపు మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి, ఆ తర్వాత తీసుకోవాలి. దీనికి అవసరమైతే కాస్త తేనె, నిమ్మరసం కూడా కలుపుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు.. దగ్గు తగ్గే వరకు నిర్ణీత వ్యవధిలో కొద్ది కొద్దిగా అల్లం లేదా వెల్లుల్లి ముక్కల్ని నమలడం వల్ల కూడా సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.
• పొడిదగ్గుకు..
పొడిదగ్గు చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎవరితోనైనా ఏమైనా మాట్లాడదామని నోరు తెరిస్తే చాలు.. మాటల కంటే ముందు దగ్గు వచ్చేస్తుంటుంది. ఇలా ఎక్కువగా దగ్గడం వల్ల ఛాతిలో మంట కూడా వస్తుంది. ఇలాంటి వారికి పసుపు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక పాత్రలో అరకప్పు నీటిని వేడిచేయాలి. నీరు మరుగుతున్న సమయంలో చెంచా పసుపు, పావు చెంచా మిరియాల పొడి, రెండు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి.. కనీసం ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మరిగించాలి. దీన్ని ఒక గ్లాసులో వడకట్టి, గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి చెంచా తేనె కలుపుకొని తాగాలి. లేదంటే గోరువెచ్చటి నీటిలో కాస్త పసుపు, కాస్త తేనె వేసుకుని బాగా కలుపుకొనైనా తాగచ్చు. ఇలా క్రమంగా చేయడం వల్ల వీలైనంత త్వరగా సమస్య నుంచి బయటపడచ్చు.. ముఖ్యంగా పొడిదగ్గుతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.
• ఛాతీలో మంటా?
అలాగే నిరంతరంగా దగ్గడం వల్ల ఛాతీలో మంట రావడం సర్వసాధారణం. మరి దగ్గుతో పాటు దీన్ని కూడా తగ్గించుకోవాలంటే కాస్త వేడిగా ఉండే పాలలో కొద్దిగా తేనె వేసి బాగా కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్, పొడిదగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే పరగడుపున ఒక చెంచా తేనె తీసుకున్నా ఫలితం ఉంటుంది.
• మరిన్ని..
* రాత్రంతా నానబెట్టిన బాదంపప్పుల్ని ఉదయాన్నే మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. అనంతరం దీనికి ఒక చెంచా వెన్న కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని రోజుకు నాలుగైదు సార్లు సమస్య తగ్గేంతవరకూ తీసుకోవాలి.
* కొబ్బరినూనె, నిమ్మరసం.. కొద్ది మోతాదుల్లో తీసుకుని దానిలో కాస్త తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
* క్యారట్ జ్యూస్ ఆరోగ్యాన్ని అందించడమే కాదు.. దగ్గునూ తగ్గిస్తుంది. దీన్ని మామూలుగా తాగడం అంత రుచిగా అనిపించకపోతే ఇందులో కాస్త తేనె కలుపుకోవచ్చు.
* పుదీనాతో తయారుచేసిన టీ తాగినా లేదంటే మరిగించిన నీటిలో రెండు మూడు చుక్కల పుదీనా నూనెను వేసి ఆవిరి పట్టినా దగ్గు నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది.
దగ్గును తగ్గించుకునే కొన్ని సహజసిద్ధమైన మార్గాలేంటో తెలుసుకున్నారు కదా! అయితే ఈ చిట్కాలన్నీ ప్రయత్నించినప్పటికీ ఒకటి రెండు వారాల వరకు దగ్గు తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
Monday, October 5, 2015
రాగులు తినండి …వయసు తగ్గించుకోండి..
రాగులు తినండి …వయసు తగ్గించుకోండి..
ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు.
మిల్లెట్ అనే రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల యంటీ ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు.
రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది.
రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది.
సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్నేన్ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు
ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు.
మిల్లెట్ అనే రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల యంటీ ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు.
రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది.
రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది.
సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్నేన్ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు
మధుమేహ వ్యాధికి(sugar) వేపను మించిన చక్కటి మందు:
బిళ్ళ గన్నేరు. అపోసైనేసి కుటుంబానికి చెందిన చిన్న పొద.
దీని వ్యవహారిక నామం మెడగాస్కర్ పెరివింకిల్,సంస్కృత నామం నిత్య కళ్యాణి,శాస్త్రీయ నామం కథరాంథస్ రోజియస్.
మధుమేహ వ్యాధికి(sugar) చక్కటి మందు.ప్రతి రోజు 4-6పచ్చి ఆకులు పరగడుపున నమిలి మ్రింగుచున్న రక్త శర్కర(blood sugar) నియంత్రణలో ఉంటుంది అని యోగా గురువులు శ్రీ Raghavanand Mudumba గారు నిన్న స్వచ్చభారత్ కార్యక్రమంలో ఒక గ్రౌండ్లొ కొన్ని మొక్కలు పొదలు తోలగిస్తుంటే వీటిని గురించి వీటీ విషిస్ఠతగురించి వివరించారు,
వెంటనే వేపను మించిన దివ్య ఔషధం గురించి అందరికి తెలియడం లేదు అని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ పోస్ట్ పెట్టాను...!! మీరు కూడా మీ ఆత్మీయ శ్రేయోబిలాషులకు తెలిపేలా షేర్ చేయండి ప్లీజ్ _/|\_
మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని లేదా ఒక్క పుష్పానికి గల రేకుల్ని మాత్రమే తినమని చెప్పండి క్రమేనే మోతాదు పెంచుకుంటే సరిపోతుంది అంటా...!!
మనకు షుగర్ లేకపోయిన మన ఆత్మీయులు బందువులు ఎందరికో వుంటుంది కధ అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన సంతోషంలో మనంకూడా బాగస్తులౌదాం
దీని వ్యవహారిక నామం మెడగాస్కర్ పెరివింకిల్,సంస్కృత నామం నిత్య కళ్యాణి,శాస్త్రీయ నామం కథరాంథస్ రోజియస్.
మధుమేహ వ్యాధికి(sugar) చక్కటి మందు.ప్రతి రోజు 4-6పచ్చి ఆకులు పరగడుపున నమిలి మ్రింగుచున్న రక్త శర్కర(blood sugar) నియంత్రణలో ఉంటుంది అని యోగా గురువులు శ్రీ Raghavanand Mudumba గారు నిన్న స్వచ్చభారత్ కార్యక్రమంలో ఒక గ్రౌండ్లొ కొన్ని మొక్కలు పొదలు తోలగిస్తుంటే వీటిని గురించి వీటీ విషిస్ఠతగురించి వివరించారు,
వెంటనే వేపను మించిన దివ్య ఔషధం గురించి అందరికి తెలియడం లేదు అని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ పోస్ట్ పెట్టాను...!! మీరు కూడా మీ ఆత్మీయ శ్రేయోబిలాషులకు తెలిపేలా షేర్ చేయండి ప్లీజ్ _/|\_
మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని లేదా ఒక్క పుష్పానికి గల రేకుల్ని మాత్రమే తినమని చెప్పండి క్రమేనే మోతాదు పెంచుకుంటే సరిపోతుంది అంటా...!!
మనకు షుగర్ లేకపోయిన మన ఆత్మీయులు బందువులు ఎందరికో వుంటుంది కధ అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన సంతోషంలో మనంకూడా బాగస్తులౌదాం
Subscribe to:
Posts (Atom)






